ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ నోట్లో మన్నే

– తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినడం ఖాయం – కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాట్లాడని రేవంత్ - మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబరు19: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
