తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్ పాల్గొనేందుకు అనుమతించండి
ఎన్ఎల్డిసీకి హైకోర్టు ఆదేశం లంచ్ మోషన్ పిటిషన్పై మధ్యంతరర ఉత్తర్వులు హైదరాబాద్, సెప్టెంబర్ 12(ఆర్ఎన్ఎ) : బీఆర్ఎస్ హయాంలో చత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి బకాయిల చెల్లింపుపై గత…