Tag #all polling stations #priliminary facilites to voters #CEO Sudarhsanreddy

పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లకు అన్ని సౌకర్యాలు

– సీఈవో సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లకు ప్రాథమిక సౌకర్యాలైన తాగునీరు, టాయిలెట్లు, వేచి ఉండే స్థలాలు, లైటింగ్‌, ర్యాంపులు, స్పష్టమైన సైన్‌బోర్డులు అందుబాటులో ఉంటాయని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌ రెడ్డి శుక్రవారం…