Tag All Party MPs meeting at Prajabhavan

ప్రజా భవన్‌ ‌లో నేడు అన్ని పార్టీల ఎంపీల సమావేశం

కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  మార్చి 7 :  కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు  అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌ ‌లో…