దేశంలోని పౌరులంతా భారతీయులే

– మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: స్వాతంత్య్రం వచ్చాక ప్రజలకు సంక్షేమ, అభివృద్ది ఫలాలను ప్రజలకు అందించాలనే సంకల్పంతో డాక్టర్ బి.ఆర్.అంబేడŠ్కర్ రాజ్యాంగాన్ని రచించారని, అది 1950 జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కె.నివాస్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగ స్పూర్తితో…
