ఆపరేషన్ సిందూర్పై విదేశీ మీడియా దుష్ప్రచారం

– భారత్పై పాక్ దాడికి ఒక్క ఆధారమైనా చూపగలరా – లక్ష్యాలను చేధించడంలో భారత్ అసమాన ప్రతిభ – ఐఐటీ మద్రాస్ స్నాతకోత్సవంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెన్నై, జులై 11: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం కలిగిందని విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై జాతీయ భద్రతా…
