బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఆకాశాన్నంటిన అవినీతి
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిన్నదంతా కక్కిస్తాం యువత ఆశలపై కెసిఆర్ నీళ్లు ఒక్క అవకాశం ఇవ్వండి…కాంగ్రెస్తోనే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి జహీరాబాద్ కార్నర్ మీటింగ్లో ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జహీరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28: బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో అవినీతి ఆకాశాన్నంటిందని, కాంగ్రెస్…
