ఈయూతో ఒప్పందం.. దేశానికి మేలు

– అమెరికాతో ఒప్పందం ఏదీ లేదు – వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ న్యూదిల్లీ, జనవరి 31 :యూరోపియన్ యూనియన్(ఈయూ)తో భారత్ ఇటీవల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నం దున అమెరికాతో కూడా కుదుర్చుకుంటుందా అనే ప్రశ్నకు భారత వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ లేదని జవాబిచ్చారు. ఆయన ఓ జాతీయ పత్రికకు…
