Tag agreement

బీజేపీ, ఏక్‌నాథ్‌ ‌షిండే మధ్య ఒప్పందం తాత్కాలికమే ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌వ్యాఖ్యలు

ముంబై, జూలై 4 : బీజేపీ, ఏక్‌నాథ్‌ ‌షిండే మధ్య జరిగిన ఒప్పందం తాత్కాలిక ఒప్పందం మాత్రమే అని శివసేన ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ అన్నారు. శివసేనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ప్రజల మధ్య తిరగలేరని చెప్పారు. శివసేనలో ఉన్న సమయంలో ఏక్‌నాథ్‌ ‌షిండే వర్గం ఎమ్మెల్యేలు సింహాల్లా తిరిగే వారని..కానీ వారు ముంబైలో అడుగుపెట్టిన…