ఉద్యోగుల సమస్యలు తీర్చకపోతే ఉద్యమం

– రెండు దశల్లో ధర్నాలు – 26 నెలలుగా పీఆర్సీ, ఐదు డిఏలు పెండింగ్ – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎఫ్ నోటీస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించని పక్షంలో రెండు దశల పోరాట కార్యక్రమాన్ని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఆధ్వర్యంలో చేపడతామని…
