దేశ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ

– రాష్ట్రంలో ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ బలోపేతంపై మేధోమథనం – పారిశ్రామికవేత్తలు, నిపుణుల సలహాలు, సూచనల స్వీకరలి – ఏరోస్పేస్ ఎంఎస్ఎంఈ పార్క్, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: తెలంగాణను దేశ ఏరోస్పేస్ రాజధానిగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి…
