ఏరో-ఇంజిన్ రాజధానిగా తెలంగాణ

– ఇక్కడి నుంచే ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ -రూ.425 కోట్ల పెట్టుబడి.. 500 మందికి కొత్తగా ఉద్యోగాలు – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -ఆదిభట్ల న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: 2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో-ఇంజిన్” రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ,…
