వామనరావు దంపతుల హత్య కేసు

– మంథని కోర్టులో సమాచారం తీసుకున్న సీబీఐ పెద్దపల్లి, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మంథని కోర్టులో ప్రభుత్వ సమాచారాన్ని…
