హాస్పిటళ్లకు అధునాతన పరికరాలు కొనాలి

అధికారులకు మంత్రి దామోదర దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ హాస్పిటళ్లకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు కొనుగోలు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో వినియోగిస్తున్న యంత్రాలు, పరికరాలు ఏంటో అక్కడి వైద్యులను అడిగి తెలుసుకోవాలంటూ కొత్త టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ సూపర్…
