సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

– విద్యుత్ సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించండి – ఐఎస్వో 9000 సర్టిఫికెట్ పొందడం అభినందనీయం – ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, డైరెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 1: ప్రస్తుత కాలంలో వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా సేవలందించేందుకు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా…
