మెడికల్ కాలేజీలకు పాలనాధికారులు

~ టీచింగ్ హాస్పిటళ్లకు ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్ల నియామకం ~ 44 మందికి మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్లుగా పదోన్నతి ~ జీవో జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 8: రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లకు రెగ్యులర్ పద్ధతిలో పరిపాలనాధికారులను ప్రభుత్వం నియమించింది. 44మంది సీనియర్ ప్రొఫెసర్లకు…
