పల్లెల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం భేష్

ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర : మారుతున్న కాలానుగుణంగా గ్రామాల్లో ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాన్ని వినియోగించుకోవడం అభినందనీయమని కాజీపేట ఏసీపీ (ACP) పింగిలి ప్రశాంత్ రెడ్డి అన్నారు. హన్మకొండ (Hanmakonda) జిల్లా హసన్పర్తి మండలం (Hasanparthi mandal) ముచ్చర్ల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసిపి…
