యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం – చితాభస్మం కలిపేందుకు వెళుతూ.. లక్నో, అక్టోబర్ 1: పండుగ వేళ విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను హర్యానాకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనలో…
