Tag #accident #in Kanyakumari #Telangana couple died

కన్యాకుమారిలో రోడ్డు ప్రమాదం

– లక్సెట్టిపేటకు చెందిన దంపతుల దుర్మరణం మంచిర్యాల, జనవరి 16: తమిళనాడులోని కన్యాకుమారి సవిూపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన దంపతులు మరణించారు. అయ్యప్ప మాల ధరించిన వారు శబరిమలకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన పాలకుర్తి సత్యనారాయణ (63), రమాదేవి (59) జనరల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవల…