ఔటర్పై వాహనం ఢీకొని ముగ్గరు కార్మికుల మృతి

దరాబాద్,ఆగస్ట్11(ఆర్ఎన్ఎ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర ఔటర్ రింగ్రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్పై పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులు ఒడిశాకు చెందిన నారాయ(28), చెక్మోహన్(24), జైరామ్(32)గా గుర్తించారు. గాజువాక నుంచి సెల్ఫోన్…
