మధుమేహ చికిత్సకు చేరువ!
నేడు ప్రపంచ మధుమేహ దినం… భారతదేశాన్ని ప్రపంచ మధుమేహ రాజధాని అంటరు. ప్రపంచంలోని మధుమేహ వ్యాధి గ్రస్తులలో 17 శాతం భారత్ లోనే ఉన్నరు. భారతదేశంలో 10 కోట్ల పైచిలుకు వయోజనులు మధుమేహంతో బాధ పడుతున్నరు. 13 కోట్లకు పైగా వ్యాధి సమీప దశలో ఉన్నరు. వ్యాధి గ్రస్థులలో సగం మందికి తమకు జబ్బు ఉన్నట్లు…
