సెల్ఫోన్ ఇవ్వాల్సిందేనంటున్న ఏసీబి

కుదరదంటున్న మాజీ మంత్రి కెేటీఆర్ పట్టుదలగా వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు ఇప్పుడు సెల్ఫోన్ చుట్టూనే తిరుగుతోంది. కేటీఆర్ సెల్ఫోనే ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది ఆ ఫోను ఇచ్చేది లేదని కేటీఆర్ ఏసీబీకి కరాఖండిగా తేల్చి చెప్పారు. గతంలో వాడిన సెల్ఫోను ఇప్పుడు తన…
