వోటు అనేది ప్రజా ఆయుధం

నేడే తెలంగాణలో శాసన సభ ఎన్నికలు ప్రతి ఒక్కరికి ఎన్నికలంటే తెలియని ముచ్చట కాదు. నిజంగా చెప్పాలంటే వోటుతోనే అన్ని సాధ్యం.మనం బాగుపడాలన్నా మనం బీదరికంలో ఉండాలన్నా కూడా వోటుతోనే సాధ్యం.కావున మన వోటును పకడ్బందీగా వినియోగించుకోవాలి.తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది, చల్లారింది కూడా. నేతలంతా ప్రచారం చేసి ప్రజలకు దగ్గరయ్యారు.ఒక్కొక్కరు ఒక్కో నినాదంతో ముందుకు…