నగరంలో వరుస అత్యాచారాలు
– సినిమా షూటింగ్ పేర మోసం.. యువతిపై ఇద్దరి అత్యాచారం – మరో కేసులో బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: నగరంలో వరుస దారుణాలు చోటుచేసుకున్నాయి. సికింద్రాబాద్లో ఓ యువతిపై ఇద్దరు యువకులు రెండు రోజులపాటు అత్యాచారం సాగించగా ఇబ్రహీంపట్నంలో ఓ బిటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం…
