ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది

– మహిళా బిల్లు ఆమోదంతో రాజకీయ అధికారం – మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: పార్లమెంట్లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ప్రవేశపెట్టనున్నారని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.…
