తెలంగాణ చైతన్యపు జ్వాలలను ప్రశాంత్ కిషోర్ నిరోధించగలరా..!
ఉద్యమ పంటలు పండాల్సిన తెలంగాణ నేలలో నకీలీ విత్తనాల లాంటి పీకే ఆలోచనలు పండుతాయంటే తెలంగాణ ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదు. ప్రజా సమ్మతి కోల్పోయిన ఏ పాలకుడు తెలంగాణ సమాజంలో ఇమడలేడు.కావునా తెలంగాణ సమాజంలో పీకే,గాని మరే ఇతర ఏజేన్సీలు గాని ఎన్నికల ఇంజనీరింగ్ ద్వారా ప్రజా చైతన్యాన్ని ప్రభావితం చేయలేవనేది చారిత్రక సత్యం.…