9 సంవత్సరాల కాలంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి
కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7 : 9సంవత్సరాల కాలంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం కందుకూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ,రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాలలో 100 కోట్లతో అభివృద్ధి పర్చామని ఆమె తెలిపారు.కేసీఆర్ ముందు చూపుగా పలురాకాలగా అభివృద్ధిని అందించడంతోపాటు ప్రజల భాగోవులను…