ఆర్టీసికి 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

– కాలుష్య నివారణ లక్ష్యంగా కృషి – బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 10: రాష్ట్రంలో ఎలక్ట్రి బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచుతూ, ఆర్టీసీని కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన…
