మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

– బస్తర్ జిల్లాలో 51మంది మావోయిస్టుల లొంగుబాటు రాయపూర్, ఫిబ్రవరి 7:మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ జిల్లా బస్తర్ డివిజన్లో 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉంది. వీరంతా బస్తర్ ఎస్పీ జితేందర్ యాదవ్ సమక్షంలో శనివారంనాడు లొంగిపోయారు. బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయమైన జగదల్పూర్లో బస్తర్ పాండుమ్…
