Tag 500 crores #MOU at Doas

రూ.12,500 కోట్లతో స్టీల్ ప్లాంట్

– తెలంగాణతో రష్మి గ్రూప్ ఎంవోయూ – 12 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు – ఏబీ ఇన్‌బెవ్ యూనిట్ విస్తరణకు సిద్ధం దావోస్, జనవరి 21: డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దావోస్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్…