జువైనైల్ హోం ఘటనలో ఇద్దరు సూపర్వైజర్లపై వేటు

– ఐదుగురు బాలల పరార్పై మంత్రి సీతక్క సీరియస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: సైదాబాద్ జువెనైల్ హోం నుంచి ఐదుగురు బాలలు మంగళవారం రాత్రి తప్పించుకుపోయిన ఘటన పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను…
