5కె రన్ లో పాల్గొన్న డాక్టర్ సుధీర్ రెడ్డి
వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 19; ఐ ఓటు ఫర్ ష్యూర్ ’ నినాదంతో 5కె రన్ కార్యక్రమంలో భాగంగా జీ.హెచ్.ఏం.సీ.అధికారులు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి చింతలకుంట వరకు 5కె రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.అర్హత గల వారందరినీ ఓటరుగా…