Tag #44 MOUs in Doas tour #Rs.2.19 lakh crores investments #Minister Duddilla

రూ.219 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం

– దావోస్ పర్యటనల్లో44 ఎంవోయూలు చేసుకున్నాం – కొత్తగా 68,150 మందికి ప్రత్యక్ష ఉపాధి – శ్వేతపత్రం విడుదలకూ సిద్ధం – శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: గత రెండు దఫాల (2024, 2025) దావోస్ పర్యటనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 44…