Tag #41 maoists surrender #before DGP Sivadhar Reddy #Hyderabad

41మంది మావోయిస్టుల లొంగుబాటు

– లొంగిన వారిలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి – కామారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తింపు – రూ.1.46 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41మంది మావోయిస్టు ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో బెటాలియన్, వివిధ డివిజనల్,…