Tag #3persons #died at night #generator smoke

ముగ్గురిని కబళించిన జెనరేటర్‌ పొగ

చెన్నై : ఓ పోర్టబుల్‌ జెనరేటర్‌ ముగ్గురి ప్రాణాలు తీసిన ఉదంతమిది. ఆ ముగ్గురూ తండ్రీకొడుకులు కావటం గమనార్హం. ఈ విషాద సంఘటన తమిళనాడులోని చెన్నైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైకి చెందిన 57 ఏళ్ల సెల్వరాజ్‌ తన ఇద్దరు కొడుకులు…