సమ్మిట్ను సందర్శించిన 3 వేల మంది విద్యార్థులు

– ఆకట్టుకున్న వివిధ స్టాల్స్ – విద్యార్థుల కోసం 56 బస్సుల ఏర్పాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనెల 8 ,9 తేదీలలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను విద్యార్థినీవిద్యార్థులు బుధవారంపెద్ద ఎత్తున…
