30 మంది విదేశీ ప్రతినిధుల యాదాద్రి సందర్శన

-లక్షీనరసింహస్వామి దర్శనం – ఆలయ సంప్రదాయాలతో స్వాగతం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని సోమవారం 25 దేశాల నుండి వచ్చిన 30 మంది ప్రతినిధులు దర్శించుకున్నారు. భారత విదేశాంగ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్రైనింగ్ ఆఫ్ మీడియా మేనేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న వీరు…
