హైదరాబాద్ నుంచి 3 కొత్త రెగ్యులర్ రైలు సర్వీసులు

– తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – ప్రధాని, రైల్వేశాఖ మంత్రికి ధన్యవాదములు న్యూదిల్లీ, మార్చి 13: ఆయా మార్గాలలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, ప్రస్తుతం కొన్ని మార్గాలలో ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్కనుగుణంగా సేవలందిస్తున్న మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మారుస్తూ భారతీయ…
