డిజిపి ఎదుట మావోయిస్టుల లొంగుబాటు

– ముగ్గురు కీలక నేతలు లొంగినట్లు వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్10:తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ సోనీ (ఛత్తీస్గఢ్) మావోయిస్టు పార్టీ నుంచి బయటికొచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ ముగ్గురూ మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ…
