డ్రగ్స్ కేసులో కీలక పరిణామం

– నిందితులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితులను పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న పైలెట్ రోహిత్రెడ్డి, రితేష్రెడ్డి, నమిత్ శర్మలను మూడు రోజుల పాటు పోలీస్…
