3 లక్షల నిధులతో సిసి రోడ్డుకు శంకుస్థాపన
కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 4 : మండల పరిధిలోని నేదునూరు గ్రామ 1వ వార్డులో ఎంపిపి మంద జ్యోతి పాండు,వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో శుక్రవారం సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జడ్పీటిసి బొక్క జంగారెడ్డి,గ్రామ సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి,ఎంపిటిసి…
