ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

– సుకుమా జిల్లా ఎస్పీ ఎదుట 29మంది లొంగుబాటు భద్రాచలం,ప్రజాతంత్ర,జనవరి 14 : ఛత్తీస్ఘడ్లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలోని సుకుమా జిల్లాతో ఎస్పీ కిరణ్చౌహాన్ ఎదుట వివిధ క్యాడర్లో ఉన్న 29 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. వారికి రూ.2లక్షల చొప్పున రివార్డు అందచేసారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో…
