26న దుబ్బాకకు సీఎం కేసీఆర్ రాక

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈనెల 26న బి ఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాదా సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో సోమవారం దుంపలపల్లి రోడ్డు సమీపంలో స్థల పరిశీలనను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ బిజెపి తోడు దొంగలే ఇది దుబ్బాకలో…