23, 24న ఘంటసాల, కత్తి కాంతారావు నాటకాల ప్రదర్శన

హిమాయత్నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : ఈనెల 23న దసరా పర్వదినం సందర్బంగా చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ప్రముఖ సంస్కృతిక సంస్థలు ‘మధురం’, ‘కళా విపంచి’ సంయుక్తాధ్వర్యంలో శ్రీ సాయి సంతోషి నాట్యమండలి(స్టేషన్ ఘనపూర్) 20 మంది సురభి కళాకారులచే 23 న ‘ఘంటసాల నాటకం, 24న ‘కత్తి కాంతారావు’ నాటకాలను సాయంత్రం 6 గం.…