Tag 21కేసులు నమోదు:సిపి శ్వేతారెడ్డి

21కేసులు నమోదు:సిపి శ్వేతారెడ్డి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు,రాజకీయ విద్వేషాలు  రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగిందని, ఐటి చట్ట ప్రకారం 21  కేసులు నమోదు చేయడం జరిగిందనీ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి తెలిపారు.ఈ…