Tag 2024 is crucial for India

భారతదేశానికి 2024 కీలకమైనది

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తిరుమల, జనవరి 1 : భారతదేశానికి 2024 కీలకమైన ఏడాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వారా…

You cannot copy content of this page