భారతదేశానికి 2024 కీలకమైనది

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమల, జనవరి 1 : భారతదేశానికి 2024 కీలకమైన ఏడాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వారా…