Tag 1959

అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 

  అది 1959, అక్టోబర్ 21, భారత్ చైనా సరిహద్దులోని  లడక్ – అక్సాయ్ చిన్ ప్రాంతం. గజగజ వణకించి, గడ్డగట్టే  విపరీతమైన చలి. సరిహద్దు రక్షణవిధుల్లో  కేంద్ర రిజర్వు పోలీసు దళం (సి ఆర్ పి ఎఫ్)పదిమంది జవానులు  సరిహద్దు రక్షణలో నిమగ్నమై ఉన్నారు. చైనాకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మన దేశ…