18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు : ఫరూక్ నగర్ తహాసిల్దార్ గోపాల్
షాద్ నగర్ ప్రజా తంత్ర జూలై 22: ఫరూక్ నగర్ మండలం వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైందనీ ఇదొక నిరంతర ప్రక్రియ అనీ ఫరూక్ నగర్ తహాసిల్దార్ గోపాల్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాల కొసం శనివారం రెవెన్యూ సిబ్బంది బూత్ లెవల్ ఆఫీసర్స్ కి సూచనలిచ్చారు. మండల యంత్రాంగం పరిశీలన…