170మంది మావోయిస్టుల లొంగుబాటు

– వారిలో వాసుదేవరావు తదితర కేంద్ర నాయకులు – ’ఎక్స్’ వేదికగా వెల్లడించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా న్యూదిల్లీ, అక్టోబర్ 16: మావోయిస్టు పార్టీకి దశాబ్దాలపాటు అత్యంత కీలక నేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్రావు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ముందు లొంగిపోయిన మరుసటి రోజే మరో 170మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు.…
