Tag 17 maoists killed

ఛత్తీస్‌గఢ్‌ ‌దండకారణ్యంలో కాల్పుల మోత

భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు 17 మంది మావోయిస్టులు మృతి మృతుల్లో అగ్రనేత జగదీశ్.. అతని తలపై 25 లక్షల రివార్డు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 29 : ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో మరోసారి భారీగా కాల్పుల మోత మోగింది. భద్రత బలగాలకు , మావోయిస్టులకు మధ్య కొన్ని గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 17 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. వీరిలో కీలకనేత దండకారణ్య స్పెషల్‌ ‌జోన్‌…